11, ఏప్రిల్ 2025, శుక్రవారం

పోరొనరింపలేక తపముం బొనరించఁగ నేఁగెఁ గ్రీడియే

 కురుక్షేత్ర సంగ్రామానికి ముందు కౌరవపక్షమున నున్న భీష్మ ద్రోణులను తదితరుల జూచిన అర్జునుడి భావన..........


వారలు నాకు పూజ్యులు ధృవంబు మేలొనగూర్చు వార ల

వ్వారలు నాకు మిత్రులు రవంతయు ద్రోహము చేయబూన ర

య్యారె రణంబు సేయదగునా ! యని చింతిత మానసుండునై 

పోరొనరింపలేక తపముం బొనరించఁగ నేఁగెఁ గ్రీడియే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి