కురుక్షేత్ర సంగ్రామానికి ముందు కౌరవపక్షమున నున్న భీష్మ ద్రోణులను తదితరుల జూచిన అర్జునుడి భావన..........
వారలు నాకు పూజ్యులు ధృవంబు మేలొనగూర్చు వార ల
వ్వారలు నాకు మిత్రులు రవంతయు ద్రోహము చేయబూన ర
య్యారె రణంబు సేయదగునా ! యని చింతిత మానసుండునై
పోరొనరింపలేక తపముం బొనరించఁగ నేఁగెఁ గ్రీడియే
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి